సౌదీ చేరుకున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
- December 31, 2017
శనివారం తమ దేశం నుండి బయల్దేరిన పాక్ మాజీ ప్రధాని నవాజ్షరీఫ్ సౌదీ అరేబియాకు చేరుకున్నారని పిఎంఎల్- ఎన్ వర్గాలు తెలిపాయి. సౌదీ ఎయిర్లైన్స్కు చెందిన సంస్థలో ఆయన రియాద్కు చేరుకున్నారని పార్టీ వర్గాలు వివరించాయి. ఈ పర్యటనలో ఆయన సౌదీ రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అయి ప్రధానమైన అంశాలను చర్చించనున్నారని పిఎంఎల్-ఎన్ ఒక ప్రకటనలో తెలిపింది. పనామా పత్రాల కుంభకోణంలో పేరు బయటకు రావటంతో గత జులై 28న పాక్ సుప్రీంకోర్టు నవాజ్షరీఫ్పై అనర్హత వేటు వేయటంతో ఆయన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







