దుబాయ్ లో అనుమతి లేకుండా డ్రోన్లను ఉపయోగిస్తే భారీ జరిమానా.!
- January 01, 2018
దుబాయ్: సాంకేతికను దుర్వినియోగం చేస్తూ ..ఏ నూతన ఆవిష్కరణ అయినా అక్రమ కార్యకలాపాలకు కొందరు వాడుకోవడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. వినోదానికో ..వీడియో ల చిత్రీకరణకు ఎంతగానే సహాయపడే డ్రోన్లను అనుమతి లేకుండా అక్రమంగా ఉపయోగిస్తే భారీ జరిమానా విధిస్తామని దుబాయ్ ఏవియేషన్ శాఖ హెచ్చరించింది. ఎటువంటి లైసెన్స్ లేకుండానే కొంతమంది డ్రోన్లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటువంటి వారిపై చర్యలు తీసుకొనేందుకు యువరాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తామ్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం రిజిష్టర్ కాని డ్రోన్లను వాడితే 2000 దిర్హమ్స్ నుంచి 20,000 దిర్హమ్స్ వరకు జరిమానా విధించనున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!