దుబాయ్ లో అనుమతి లేకుండా డ్రోన్లను ఉపయోగిస్తే భారీ జరిమానా.!
- January 01, 2018
దుబాయ్: సాంకేతికను దుర్వినియోగం చేస్తూ ..ఏ నూతన ఆవిష్కరణ అయినా అక్రమ కార్యకలాపాలకు కొందరు వాడుకోవడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. వినోదానికో ..వీడియో ల చిత్రీకరణకు ఎంతగానే సహాయపడే డ్రోన్లను అనుమతి లేకుండా అక్రమంగా ఉపయోగిస్తే భారీ జరిమానా విధిస్తామని దుబాయ్ ఏవియేషన్ శాఖ హెచ్చరించింది. ఎటువంటి లైసెన్స్ లేకుండానే కొంతమంది డ్రోన్లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటువంటి వారిపై చర్యలు తీసుకొనేందుకు యువరాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తామ్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం రిజిష్టర్ కాని డ్రోన్లను వాడితే 2000 దిర్హమ్స్ నుంచి 20,000 దిర్హమ్స్ వరకు జరిమానా విధించనున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్







