జనవరి 8న 'జై సింహా' ప్రీ రిలీజ్ ఈవెంట్..
- January 05, 2018
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'జైసింహా'. నయనతార, నటాషాదోషి, హరిప్రియ కథానాయికలు. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పుడు ప్రమోషన్ పర్వంలోకి దిగింది. ఈనెల 8న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. బాలయ్యతో పనిచేసిన దర్శకులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతారు. బోయపాటి, క్రిష్, తేజ. వీళ్లంతా ఈ వేడుకలో కనిపించే అవకాశం ఉంది.
'జైసింహా' అభిమానులు పండగ చేసుకునే సినిమా అని, ఇందులో బాలయ్య నట విశ్వరూపం చూస్తారని, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి నిర్మాత చెబుతున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







