భారత - బహ్రైన్ సంబంధాలు అత్యంత ముఖ్యం
- November 20, 2015
బహ్రైన్ అధారిటీ ఫర్ కల్చర్ మరియు ఏంటిక్విటీస్ (BACA ) అధ్యక్షులు షేక్ మాయి బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా , బహ్రైన్ లో భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా తో కలసి లిటిల్ ఇండియా ప్రాజెక్టు యొక్క పనుల పురోగతిని పరిశీలించారు. మనామాలో నిర్మితమౌతున్న ఈ ప్రాజెక్టు, డిసెంబరులో బహ్రైన్ జాతీయ దినోత్సవ సంబరాలు జరుగుతున్న రోజే ప్రారంభింప బడనుంది. బహ్రైన్ యొక్క సమాజం లో ముఖ్య భూమిక కలిగినదని, ఇది భారత దేశం యొక్క మానవతా వారసత్వం యొక్క ప్రాముఖ్యతను పెంచానుందని భావిస్తున్నట్టు తెలియజేసారు. భారత రాయబారి శ్రీ సిన్హా, భారత-బహ్రైన్ సంబందాలను పెంపొందించడంలో BACA అధ్యక్షుని యొక్క కృషిని ప్రశంసిస్తూ, ఈ ప్రాజెక్టు ఇరుదేశాల మధ్య మానవతా మరియు సాంస్కృతిక వినిమయానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







