అమెరికా సెక్రటరీ-ఆఫ్-స్టేట్ ను కలిసిన బహ్రైన్ విదేశాంగ శాఖా మంత్రి
- November 20, 2015
బహ్రైన్ విదేశాంగ శాఖా మంత్రి షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్-ఖలీఫా, అమెరికా సెక్రటరీ-ఆఫ్-స్టేట్ జాన్ కెర్రీ తో జరిగిన సమావేశంలో- స్థిరమైన బహ్రైన్, అమెరికా దేశాలమధ్య స్థిరంగా సహకారం అభివృద్ధి చెందవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఉమ్మడి ప్రయోజనాలను సమకూర్చే అంశాలు, ఎదుర్కోవలసిన ఉమ్మడి లక్ష్యాలను గురించిన చర్చ జరిగింది. ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వాన్ని సాధించడంలో అమెరికా ముఖ్య పాత్ర పోషిస్తోందని మంత్రి షేక్ ఖాలిద్ ప్రసంసించగా, ఈ రాజ్యం మున్ముందు అభివృద్ధి మరియు సౌభాగ్యాలతో విలసిల్లాలని, ఇరుదేశాల సత్సంబంధాలను పెంపొందించడానికి తము కట్టుబడి ఉంటాయని, జాన్ కెర్రీ అభిలషించారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







