అమెరికా సెక్రటరీ-ఆఫ్-స్టేట్ ను కలిసిన బహ్రైన్ విదేశాంగ శాఖా మంత్రి
- November 20, 2015
బహ్రైన్ విదేశాంగ శాఖా మంత్రి షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్-ఖలీఫా, అమెరికా సెక్రటరీ-ఆఫ్-స్టేట్ జాన్ కెర్రీ తో జరిగిన సమావేశంలో- స్థిరమైన బహ్రైన్, అమెరికా దేశాలమధ్య స్థిరంగా సహకారం అభివృద్ధి చెందవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఉమ్మడి ప్రయోజనాలను సమకూర్చే అంశాలు, ఎదుర్కోవలసిన ఉమ్మడి లక్ష్యాలను గురించిన చర్చ జరిగింది. ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వాన్ని సాధించడంలో అమెరికా ముఖ్య పాత్ర పోషిస్తోందని మంత్రి షేక్ ఖాలిద్ ప్రసంసించగా, ఈ రాజ్యం మున్ముందు అభివృద్ధి మరియు సౌభాగ్యాలతో విలసిల్లాలని, ఇరుదేశాల సత్సంబంధాలను పెంపొందించడానికి తము కట్టుబడి ఉంటాయని, జాన్ కెర్రీ అభిలషించారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







