యెమన్ బోర్డర్లో మిస్సైల్ని కూల్చేసిన సౌదీ
- January 05, 2018
కింగ్డమ్ వైపుగా దూసుకొస్తున్న మొస్సైల్ని యెమెన్ బోర్డర్లో కూల్చివేసింది. యెమెనీ రెబల్స్ మిస్సైల్ని ప్రయోగించినట్లు ప్రకటించిన వెంటనే దాన్ని కూల్చేసినట్లు స్టేట్ మీడియా పేర్కొంది. సౌదీ అరేబియాలోని నజ్రాన్ సౌత్వెస్ట్రన్ ప్రావిన్స్వైపుగా మిస్సైల్ని సంధించినట్లు హౌతీ రెబల్స్ పేర్కొన్నారు. అల్ మసిరా టీవీలో ఈ విషయం వెల్లడయ్యింది. అయితే సౌదీ ఎయిర్ డిఫెన్సెస్ అత్యంత చాకచక్యంగా నజ్రాన్ వైపు దూసుకొస్తున్న మిస్సైల్ని ఇంటర్సెప్టర్ ద్వారా కూల్చేశారు. స్టేట్ ఓన్డ్ ఛానెల్ అల్ ఎఖబరియా టీవీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!







