యెమన్ బోర్డర్లో మిస్సైల్ని కూల్చేసిన సౌదీ
- January 05, 2018
కింగ్డమ్ వైపుగా దూసుకొస్తున్న మొస్సైల్ని యెమెన్ బోర్డర్లో కూల్చివేసింది. యెమెనీ రెబల్స్ మిస్సైల్ని ప్రయోగించినట్లు ప్రకటించిన వెంటనే దాన్ని కూల్చేసినట్లు స్టేట్ మీడియా పేర్కొంది. సౌదీ అరేబియాలోని నజ్రాన్ సౌత్వెస్ట్రన్ ప్రావిన్స్వైపుగా మిస్సైల్ని సంధించినట్లు హౌతీ రెబల్స్ పేర్కొన్నారు. అల్ మసిరా టీవీలో ఈ విషయం వెల్లడయ్యింది. అయితే సౌదీ ఎయిర్ డిఫెన్సెస్ అత్యంత చాకచక్యంగా నజ్రాన్ వైపు దూసుకొస్తున్న మిస్సైల్ని ఇంటర్సెప్టర్ ద్వారా కూల్చేశారు. స్టేట్ ఓన్డ్ ఛానెల్ అల్ ఎఖబరియా టీవీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







