బహ్రెయిన్లో పర్యటించనున్న రాహుల్గాంధీ
- January 06, 2018
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రాహుల్గాంధీ, వచ్చేవారంలో బహ్రెయిన్లో పర్యటించనున్నారు. పార్టీ అధ్యక్షుడయ్యాక తొలిసారిగా విదేశాల్లో ఆయన పర్యటించనున్నారు. బహ్రెయిన్ కింగ్డమ్లో ఎన్నారైలనుద్దేశించి జనవరి 8న మాట్లాడతారు రాహుల్గాంధీ. ఇందుకోసం జనవరి 7నే ఆయన బహ్రెయిన్ చేరుకుంటారు. జనవరి 9న తిరిగి వెళతారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ని రాహుల్ కలవనున్నట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!