బహ్రెయిన్లో పర్యటించనున్న రాహుల్గాంధీ
- January 06, 2018
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రాహుల్గాంధీ, వచ్చేవారంలో బహ్రెయిన్లో పర్యటించనున్నారు. పార్టీ అధ్యక్షుడయ్యాక తొలిసారిగా విదేశాల్లో ఆయన పర్యటించనున్నారు. బహ్రెయిన్ కింగ్డమ్లో ఎన్నారైలనుద్దేశించి జనవరి 8న మాట్లాడతారు రాహుల్గాంధీ. ఇందుకోసం జనవరి 7నే ఆయన బహ్రెయిన్ చేరుకుంటారు. జనవరి 9న తిరిగి వెళతారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ని రాహుల్ కలవనున్నట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ సహా నాలుగు దేశాల్లో భారత కాన్సులర్ సేవలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.!!
- దుబాయ్లో కొత్త రికార్డు.. ఎమిరేట్స్ హిల్స్లో విల్లాకు Dh17 మిలియన్ల అద్దె..!!
- ఖతార్లో తీవ్రమైన ఎండలు, తేమ.. వాతావరణ శాఖ వెల్లడి..!!
- నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్కు రూ.4,100 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..







