బహ్రెయిన్లో పర్యటించనున్న రాహుల్గాంధీ
- January 06, 2018
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రాహుల్గాంధీ, వచ్చేవారంలో బహ్రెయిన్లో పర్యటించనున్నారు. పార్టీ అధ్యక్షుడయ్యాక తొలిసారిగా విదేశాల్లో ఆయన పర్యటించనున్నారు. బహ్రెయిన్ కింగ్డమ్లో ఎన్నారైలనుద్దేశించి జనవరి 8న మాట్లాడతారు రాహుల్గాంధీ. ఇందుకోసం జనవరి 7నే ఆయన బహ్రెయిన్ చేరుకుంటారు. జనవరి 9న తిరిగి వెళతారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ని రాహుల్ కలవనున్నట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







