షాకింగ్: మళ్ళీ పెళ్లి చేసుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి
- January 06, 2018
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన వెంకీ చిత్రంలో రవితేజ ఫ్రెండ్ గా నటించి కమెడియన్ గా తన స్థానాన్ని ఇండస్ట్రీ లో సుస్థిరం చేసుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి.ఆ తరువాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.కేవలం కమెడియన్ పాత్రలకు మాత్రమే పరిమితం అవకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనని తాను నిరూపించుకున్నాడు.
కేవలం కమెడియన్,క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు మాత్రమే పరిమితం అవకుండా హీరోగాను చేస్తున్నాడు.శివ రాజకుమారి దర్శకత్వంలో 2016 లో వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో హీరోగా చేసిన సినిమాతో తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా సినిమా మంచి కంప్లీట్ కుటుంబ వినోదాత్మక చిత్రంగా నిలిచింది.ఇటీవల అతనికి రెండవ కూతురు కూడా పుట్టింది.ఇదేంటి రెండవ కూతురు పుట్టినా కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటున్నారా?అవును అది నిజమే!
కానీ అది నిజమైన పెళ్లి కాదoడి బాబోయ్.గతంలో అద్భుత విజయం సాధించిన కామెడీ చిత్రం జంబలకడి పంబ టైటిల్ నే పెట్టి శ్రీనివాస్ రెడ్డి హీరోగా ఒక చిత్రం తీస్తున్నారు.ఈ చిత్రం ద్వారా సిద్ది ఇద్నాని అనే హీరోయిన్ తెలుగు ఇండస్టీ కి పరిచయం అవబోతుంది.కాగా షూటింగ్ లొకేషన్ లో పెళ్లి దుస్తుల మీద ఉన్న ఫోటోని ట్విట్టర్ లో మళ్ళీ పెళ్లి అని కాప్షన్ తో సరదాగా అప్ లోడ్ చేశాడు.కాగా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కూడా నటిస్తున్నాడు.ఇటీవలే షూటింగ్ ని ప్రారంభించిన చిత్ర బృందం ఈ వేసవికి ముందు చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకరావాలని ఉంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







