5 కే రన్లో అపశ్రుతి......తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు
- January 07, 2018
విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా జరిగిన 5 కే రన్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రన్ను విజయవంతం చేసేపనిలో పడ్డ అధికారుుల ఉదయం 5 గంటలకే విద్యార్థులను నిద్రలేపి తీసుకురావడంతో కొందరు చలి తీవ్రతకు తట్టుకోలేక రన్లో కింద పడిపోయారు. వెంటనే స్పందించిన అధికారులు అంబులెన్సులో వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు కోలుకోగా.. ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడికి పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!