గుర్రం పందంలో విజేతకు ట్రోఫీ ని అందించిన దుబాయ్ రాజు
- January 07, 2018
ఈరోజు జరిగిన The Mohammed Bin Rashid Endurance Festival లో పాల్గొన్నారు దుబాయ్ రాజు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్ 'HH Sheikh Mohammed Bin Rashid Al Maktoum' మరియు యువరాజు 'HH Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum'.
ఈ గుర్రం పందంలో 160 మీటర్ల లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచిన 'Saif Al Mazrouei' ను దుబాయ్ రాజు ట్రోఫీ ని అందించారు. కాగా విజేతకు యువరాజు ఘనంగా కృతఙ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







