గుర్రం పందంలో విజేతకు ట్రోఫీ ని అందించిన దుబాయ్ రాజు
- January 07, 2018
ఈరోజు జరిగిన The Mohammed Bin Rashid Endurance Festival లో పాల్గొన్నారు దుబాయ్ రాజు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్ 'HH Sheikh Mohammed Bin Rashid Al Maktoum' మరియు యువరాజు 'HH Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum'.
ఈ గుర్రం పందంలో 160 మీటర్ల లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచిన 'Saif Al Mazrouei' ను దుబాయ్ రాజు ట్రోఫీ ని అందించారు. కాగా విజేతకు యువరాజు ఘనంగా కృతఙ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







