ప్రవాసియ ఉద్యోగులు తొలగించడంపై ఆగ్రహం
- January 08, 2018
కువైట్ : వివిధ విభాగాలలో పనిచేస్తున్న పలువురు ప్రవాసియ ఉద్యోగులను వికలాంగుల వ్యవహారాల పబ్లిక్ అథారిటీ సోమవారం రద్దు చేసింది. అకౌంటెంట్లు వంటి ఉద్యోగాలలో అర్హత కల్గిన స్థానిక ఉద్యోగార్ధులతో భర్తీ చేయనున్నట్లు తెలియచేస్తూ, అయితే కొన్ని ఉద్యోగాలకు మాత్రమే మినహాయింపులు చేసినట్లు పేర్కొన్నారు స్థానిక కువైట్ పౌరులతో కొత్త ఖాళీలు పూరించడానికి అధికారం జి ఎస్ సి కు ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!