ఆన్లైన్లో లో ఫిర్యాదులను స్వీకరించనున్న మానవ హక్కుల సంఘం
- January 08, 2018
కువైట్: కువైట్ పార్లమెంటు లోని మానవ హక్కుల కమిటీ బాధితుల నుంచి తాము ఎదర్కొనే పిర్యాదులనూ ఇ-మెయిల్ ద్వారా సైతం స్వీకరించనుంది. చిరునామా ([email protected]) ద్వారా ఆన్లైన్లో తాము అనుభవిస్తున్న మనోవేదనలను నిర్భయంగా పంపించవచ్చు. ప్యానెల్ ఛైర్మన్ ఎంపీ ఆడేల్ అల్దాంఖీ ఆదివారం ప్రకటించారు. ఈ ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత మానవ హక్కుల కమిటీ విభిన్న ఫిర్యాదులకు సంబంధిత అధికారుల ఎదుటకు పంపనున్నట్లు ఆయన వివరించాడు. ఫిర్యాదుదారునికి సంబంధించిన ఫిర్యాదులను పూర్తి పేరు, సివిల్ ఐ డ్ నంబర్, అడ్రస్ మరియు ఇతరులు వంటి ఫిర్యాదులకు, ఫిర్యాదుకి అవసరమైన పత్రాలకు అదనంగా, ఆన్లైన్ ఫిర్యాదులను చేర్చవచ్చని ఎంపీ దంఖీ చెప్పారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







