పూనమ్ కౌర్ ఇష్యూపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర

- January 09, 2018 , by Maagulf
పూనమ్ కౌర్ ఇష్యూపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర

చేనేత వస్త్రాలకు సంబంధించి టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేనేత శాఖకు రికమెండ్ చేశారని సినీ క్రిటిక్ కత్తి మహేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు మంత్రి కొల్లు రవీంద్ర తేల్చేసారు. చేనేతకు సంబంధించి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించలేదని, అలాంటి ఆలోచన ఏమి లేదని స్పష్టం చేశారు. అంతేకాదు తాను చేనేత శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో ఆ అవసరం లేదని చెప్పుకొచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com