విరాట్ వీరాభిమాని ఆత్మహత్య.. కారణం ఏంటంటే
- January 09, 2018
టీమిండియా రధసారధి విరాట్ కోహ్లీ కోసం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాట్లామ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాట్లామ్కు చెందిన 63ఏళ్ల బాబులాల్ భైరవ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే బాబూలాల్ టీమిండియా సారధి కోహ్లీని దైవంలా ఆరాధించాడు. విరాట్ ఆడే ప్రతి మ్యాచ్ ను తిలకించేవాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ కూడా బాబులాల్ ఒంటరిగా కూర్చొని చూశాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ అదరగొడతాడని బాబూలాల్ భావించాడు. కానీ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔట్ అవుట్ అవ్వడంతో మనస్థాపం చెందారు. దాంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇది గమనించిన బాబూలాల్ భార్య ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







