విరాట్ వీరాభిమాని ఆత్మహత్య.. కారణం ఏంటంటే
- January 09, 2018
టీమిండియా రధసారధి విరాట్ కోహ్లీ కోసం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాట్లామ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాట్లామ్కు చెందిన 63ఏళ్ల బాబులాల్ భైరవ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే బాబూలాల్ టీమిండియా సారధి కోహ్లీని దైవంలా ఆరాధించాడు. విరాట్ ఆడే ప్రతి మ్యాచ్ ను తిలకించేవాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ కూడా బాబులాల్ ఒంటరిగా కూర్చొని చూశాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ అదరగొడతాడని బాబూలాల్ భావించాడు. కానీ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔట్ అవుట్ అవ్వడంతో మనస్థాపం చెందారు. దాంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇది గమనించిన బాబూలాల్ భార్య ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







