విరాట్ వీరాభిమాని ఆత్మహత్య.. కారణం ఏంటంటే
- January 09, 2018
టీమిండియా రధసారధి విరాట్ కోహ్లీ కోసం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాట్లామ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాట్లామ్కు చెందిన 63ఏళ్ల బాబులాల్ భైరవ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే బాబూలాల్ టీమిండియా సారధి కోహ్లీని దైవంలా ఆరాధించాడు. విరాట్ ఆడే ప్రతి మ్యాచ్ ను తిలకించేవాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ కూడా బాబులాల్ ఒంటరిగా కూర్చొని చూశాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ అదరగొడతాడని బాబూలాల్ భావించాడు. కానీ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔట్ అవుట్ అవ్వడంతో మనస్థాపం చెందారు. దాంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇది గమనించిన బాబూలాల్ భార్య ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!