6,000 కన్నా ఎక్కువ ప్రైవేటు రంగ ఉద్యోగాలు ఒమాని పౌరులు దక్కించుకున్నారు
- January 11, 2018
మస్కట్ : ఓమానికరణలో భాగంగా గత 13 నెలల్లో ఆరు వేలమందికి పైగా పౌరులు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల్లో నియమితులైయ్యారు. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం స్థానికులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చేపట్టిన ప్రయత్నాల కొనసాగింపులో ఉన్నాయి. 6,217 మంది స్థానిక పౌరులు డిసెంబరు 3 వ తేదీ 2017 నుంచి జనవరి 9, 2018 వరకు వివిధ ఉద్యోగాలలో నియమించబడ్డారు. ఆ సంఖ్యలో, 3,161 జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, 2,010 మందికి జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, 955 జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, 1,176 పురుషులు మరియు 925 మంది మహిళలు జనరల్ ఎడ్యుకేషన్తో ఉన్న సర్టిఫికేట్లతో 2,463 మంది పురుషులు మరియు 698 మంది మహళలు 600 మంది పురుషులు మరియు 355 మంది విశ్వవిద్యాలయ డిప్లొమా మరియు యూనివర్శిటీ డిగ్రీలు ప్రైవేట్ రంగ సంస్థలలో చేరేందుకు తగిన అర్హతలు కల్గి ఉన్నారు. ఒమాన్ పౌరులకు 25 వేల ఉద్యోగాలను కల్పించటానికి కృషి చేస్తున్నట్లు ఈ కార్యక్రమ పురోగతిపై మానవ వనరుల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









