ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
- January 11, 2018
న్యూ ఢిల్లీ:ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శుక్రవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈమేరకు చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారైంది. దీంతో ఈరోజు రాత్రికి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు, పోలవరంపై సీఎంల సమావేశం, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముందని సమాచారం. కాగా... ప్రధానికి వివరించే అంశాలపై నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందజేశారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







