పది నెలలుగా వేతనం లేక దుర్భర స్థితిలో100 మంది కార్మికులు
- January 12, 2018మనామ:పనివారు జీతానికి అర్హులు , కానీ కింగ్డమ్ లో నాలుగు ప్రధాన సంస్థలు చాలా నెలలు జీతాలు చెల్లించకుండా అందులో పనిచేస్తున్న ఉద్యోగులను క్లిష్ట పరిస్థితిలో నెట్టివేశాయని జనరల్ ఫెడరేషన్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ (జిఎఫ్టిటియు) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉద్యోగులలో స్థానిక జాతీయులు మరియు ప్రవాసీయులు అనేక నెలలుగా జీతాలు బకాయిల్లో ఉన్నాయని, అంతర్జాతీయ సంబంధాల కోసం జిఎఫ్టిటియు సహాయ కార్యదర్శి కరీం రాధి అన్నారు. కంపెనీల నుండి వంద మంది ఉద్యోగులు 10 నెలల కాలం నుండి చెల్లించలేదని ఆయన చెప్పారు." అత్యధిక శాతం మంది ఉద్యోగులకు 6 నుండి 10 నెలలుగా చెల్లించలేదని ఉద్యోగులు మాదగ్గరికి వచ్చారు మరియు మేము వారితో సంభాషించి ఉన్నాం. మేము న్యాయబద్ధమైన తొలగింపు కేసులను కూడా చూశాము. ఇంతకు ముందు ఉద్యోగులను సెటిల్మెంట్ సొమ్ము చెల్లించకపోవడమే కాకుండా, కంపెనీలు నిర్మాణ రంగానికి చెందినవారని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు