ఖతార్ గగనతలంలో వాయుసేన ఉల్లంఘన ఆరోపణపై యూఏఈ ఖండన
- January 12, 2018
యూఏఈ : దాడులు జరిపే ఓ విమానం డిసెంబరులో ఖతార్ గగనతలంలో ఎగరడం ద్వారా ఉల్లంఘించినట్లు కతర్ ఆరోపించింది. సంఘటన గురించి ఐక్యరాజ్యసమితిలో దోహా ఫిర్యాదు చేసింది. "ఎమిరాటీ ఉల్లంఘన గురించి కతర్ ఫిర్యాదు చేయడం అవాస్తవంగా మరియు గందరగోళంగా ఉందని " యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అన్వర్ గర్గాష్ ట్విట్టర్ లో చెప్పారు."మేము ఆ ఆరోపణని రుజువులతో సహా అధికారికంగా ప్రతిస్పందించడానికి కృషి చేస్తున్నాం,వారి ఆరోపణ ఒక తీవ్రమైన మరియు అన్యాయమైన ఆరోపణని ఆయన తెలిపారు. "పట్టికలో ఏం జరుగుతోందో ఇప్పుడు తెరచుకుంటోంది," అని మంత్రి చెప్పారు. తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నందున గత జూన్ నుంచి కతర్ ను అరబ్ దేశాలు బహిష్కరణకుగురిచేశాయి సౌదీ అరేబియా, యుఎఇ, బహ్రెయిన్ మరియు ఈజిప్టు దేశాలు వేరుగా ఉండటంతో గల్ఫ్ లో కొంతమేరకు ఉద్రిక్తతలు పెరిగాయి.అంతేకాక దోహాకు అన్ని విమానాలను నిషేధించి, అత్యధిక వాణిజ్య సంబంధాలను నిలిపివేశారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







