ఖతార్ గగనతలంలో వాయుసేన ఉల్లంఘన ఆరోపణపై యూఏఈ ఖండన
- January 12, 2018
యూఏఈ : దాడులు జరిపే ఓ విమానం డిసెంబరులో ఖతార్ గగనతలంలో ఎగరడం ద్వారా ఉల్లంఘించినట్లు కతర్ ఆరోపించింది. సంఘటన గురించి ఐక్యరాజ్యసమితిలో దోహా ఫిర్యాదు చేసింది. "ఎమిరాటీ ఉల్లంఘన గురించి కతర్ ఫిర్యాదు చేయడం అవాస్తవంగా మరియు గందరగోళంగా ఉందని " యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అన్వర్ గర్గాష్ ట్విట్టర్ లో చెప్పారు."మేము ఆ ఆరోపణని రుజువులతో సహా అధికారికంగా ప్రతిస్పందించడానికి కృషి చేస్తున్నాం,వారి ఆరోపణ ఒక తీవ్రమైన మరియు అన్యాయమైన ఆరోపణని ఆయన తెలిపారు. "పట్టికలో ఏం జరుగుతోందో ఇప్పుడు తెరచుకుంటోంది," అని మంత్రి చెప్పారు. తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నందున గత జూన్ నుంచి కతర్ ను అరబ్ దేశాలు బహిష్కరణకుగురిచేశాయి సౌదీ అరేబియా, యుఎఇ, బహ్రెయిన్ మరియు ఈజిప్టు దేశాలు వేరుగా ఉండటంతో గల్ఫ్ లో కొంతమేరకు ఉద్రిక్తతలు పెరిగాయి.అంతేకాక దోహాకు అన్ని విమానాలను నిషేధించి, అత్యధిక వాణిజ్య సంబంధాలను నిలిపివేశారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









