ఖతార్ గగనతలంలో వాయుసేన ఉల్లంఘన ఆరోపణపై యూఏఈ ఖండన
- January 12, 2018యూఏఈ : దాడులు జరిపే ఓ విమానం డిసెంబరులో ఖతార్ గగనతలంలో ఎగరడం ద్వారా ఉల్లంఘించినట్లు కతర్ ఆరోపించింది. సంఘటన గురించి ఐక్యరాజ్యసమితిలో దోహా ఫిర్యాదు చేసింది. "ఎమిరాటీ ఉల్లంఘన గురించి కతర్ ఫిర్యాదు చేయడం అవాస్తవంగా మరియు గందరగోళంగా ఉందని " యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అన్వర్ గర్గాష్ ట్విట్టర్ లో చెప్పారు."మేము ఆ ఆరోపణని రుజువులతో సహా అధికారికంగా ప్రతిస్పందించడానికి కృషి చేస్తున్నాం,వారి ఆరోపణ ఒక తీవ్రమైన మరియు అన్యాయమైన ఆరోపణని ఆయన తెలిపారు. "పట్టికలో ఏం జరుగుతోందో ఇప్పుడు తెరచుకుంటోంది," అని మంత్రి చెప్పారు. తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నందున గత జూన్ నుంచి కతర్ ను అరబ్ దేశాలు బహిష్కరణకుగురిచేశాయి సౌదీ అరేబియా, యుఎఇ, బహ్రెయిన్ మరియు ఈజిప్టు దేశాలు వేరుగా ఉండటంతో గల్ఫ్ లో కొంతమేరకు ఉద్రిక్తతలు పెరిగాయి.అంతేకాక దోహాకు అన్ని విమానాలను నిషేధించి, అత్యధిక వాణిజ్య సంబంధాలను నిలిపివేశారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!