దోహా,తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ పోటీలు
- November 21, 2015
దోహా,తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జరిగిన మొదటి కతర్తెలంగాణ ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలు విజయవంతంగా ముగిసాయి. కతర్ లోని పది జట్లు టైటల్కోసం పోటీ పడగా,రసవత్తరమైన ఫైనల్ లొ తెలుగు టైగర్స్ జట్టు కతర్ మాస్టర్స్ జట్టుని ఓడించి టైటల్ కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా తెలుగు టైగర్స్ జట్టు సభ్యుడు రాజు గారు నిలిచారు.
ముఖ్యాతిధులుగా విచ్చేసిన శ్రీమతి శ్రీ. అనుపమ గారు మరియు ఇతర ప్రముఖులు తెలంగాణా గల్ఫ్ సమితి గురించి మాట్లాడుతూ చాల మంచివుద్దేశంతో గొప్ప కార్యక్రమం చేసారని నిర్వాహకులైన ప్రసాద్ గడీలా (పాప్యులర్ ట్రేడింగ్ కంపనీ) మరియు యోగేష్ గాదె (శ్రవణ్ ఫుడ్ స్టఫ్) గారిని ప్రత్యేకంగా అభినందించారని తెలంగాణ గల్ఫ్ సమితి ప్రతినిధి శ్రీ శ్రీధర్ ఆబ్బగౌని గారు తెలిపారు.


తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









