ఎయిర్పోర్టులో ఘర్షణలు..9 మంది మృతి
- January 16, 2018
ట్రిపోలి మిశ్రాటా ఎయిర్పోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్టులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘర్షణ కారణంగా అధికారులు ట్రిపోలి ఎయిర్పోర్టును మూసివేశారు. తీవ్ర ఘర్షణ నేపథ్యంలో విమానాలను మిశ్రాటా ఎయిర్పోర్టు నుంచి దారి మళ్లించారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







