భారీ బడ్జెట్ నిర్మాత భారీ విరాళం..
- January 17, 2018
ఎంత సంపాదించినా కొంతైనా దానం చెయ్యాలంటారు. మరి దానం చేసే మనసు అందరికీ ఉండదు కూడా. అయితే అందరి మనసులు గెలుచుకున్న భారీ బడ్జెట్ నిర్మాత రాజమౌళ విశాఖ పట్నం జిల్లా కశింకోటలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల భవనం కోసం 40 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించాడు. భళా బాహుబలి అని అనిపించుకుంటున్నాడు. ఈ భవనానికి రాజమౌళి తల్లి రాజనందిని పేరు పెట్టాడు. 154 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాఠశాల 2014 వచ్చిన హుధూద్ తుఫాను కారణంగా పాడైపోయింది. 2015 లో తిరిగి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ పనులు పూర్తయి పూర్వ రూపం సంతరించుకుంది. మళ్లీ పిల్లలు చదువుకోవడానికి అన్ని హంగులు, ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!