భారీ బడ్జెట్ నిర్మాత భారీ విరాళం..
- January 17, 2018
ఎంత సంపాదించినా కొంతైనా దానం చెయ్యాలంటారు. మరి దానం చేసే మనసు అందరికీ ఉండదు కూడా. అయితే అందరి మనసులు గెలుచుకున్న భారీ బడ్జెట్ నిర్మాత రాజమౌళ విశాఖ పట్నం జిల్లా కశింకోటలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల భవనం కోసం 40 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించాడు. భళా బాహుబలి అని అనిపించుకుంటున్నాడు. ఈ భవనానికి రాజమౌళి తల్లి రాజనందిని పేరు పెట్టాడు. 154 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాఠశాల 2014 వచ్చిన హుధూద్ తుఫాను కారణంగా పాడైపోయింది. 2015 లో తిరిగి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ పనులు పూర్తయి పూర్వ రూపం సంతరించుకుంది. మళ్లీ పిల్లలు చదువుకోవడానికి అన్ని హంగులు, ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!