భారీ బడ్జెట్ నిర్మాత భారీ విరాళం..
- January 17, 2018
ఎంత సంపాదించినా కొంతైనా దానం చెయ్యాలంటారు. మరి దానం చేసే మనసు అందరికీ ఉండదు కూడా. అయితే అందరి మనసులు గెలుచుకున్న భారీ బడ్జెట్ నిర్మాత రాజమౌళ విశాఖ పట్నం జిల్లా కశింకోటలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల భవనం కోసం 40 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించాడు. భళా బాహుబలి అని అనిపించుకుంటున్నాడు. ఈ భవనానికి రాజమౌళి తల్లి రాజనందిని పేరు పెట్టాడు. 154 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాఠశాల 2014 వచ్చిన హుధూద్ తుఫాను కారణంగా పాడైపోయింది. 2015 లో తిరిగి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ పనులు పూర్తయి పూర్వ రూపం సంతరించుకుంది. మళ్లీ పిల్లలు చదువుకోవడానికి అన్ని హంగులు, ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
తాజా వార్తలు
- FTPC ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్గా బొలిశెట్టి ప్రణవి నియామకం
- 2026 ఫిఫా వరల్డ్కప్ కౌంట్డౌన్ వేడుకలకు శ్రీకారం..
- దుబాయ్లో బస్సు ప్రమాదం..ఇంకా ముగ్గురి పరిస్థితి విషమం..!!
- కువైట్లో 8 రోజుల్లో 1,308 యాక్సిడెంట్లు..!!
- జెడ్డాలో 20 టన్నుల పాడైన ఆహారం ధ్వంసం..!!
- వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు OMR2,000 ఫైన్..!!
- AI తప్పుడు కంటెంట్ పోస్టులు..వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడులను ఖండించిన ఖతార్..!!
- సౌదీలో జూన్ 14 నుండి ఎంటర్ ప్రెన్యూర్షిప్ వీక్..!!
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాద బాధితులకు Dh1 మిలియన్ సాయం ప్రకటించిన యూఏఈ బిలియనీర్









