దుబాయ్ లో 'అన్న ఎన్టీఆర్'కు ఘన నివాళులు
- January 18, 2018

దుబాయ్: దుబాయ్ లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత నందమూరి తారక రామారావు 22 వ వర్ధంతిని వేణు గుంటుపల్లి,ముక్కు తులసి కుమార్,వంశి కొల్లి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ తెలుగు జాతి, భాష గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆ మహనీయుడికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.





తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







