దుబాయ్ లో 'అన్న ఎన్టీఆర్'కు ఘన నివాళులు
- January 18, 2018దుబాయ్: దుబాయ్ లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత నందమూరి తారక రామారావు 22 వ వర్ధంతిని వేణు గుంటుపల్లి,ముక్కు తులసి కుమార్,వంశి కొల్లి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ తెలుగు జాతి, భాష గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆ మహనీయుడికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..