ఫర్వాణీయ భవనంలో ఒక అపార్ట్మెంట్ నుండి పొగ ..అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది
- January 19, 2018
కువైట్ : స్థానిక ఫర్వాణీయ అయిదు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ సమాచారం అందుకొన్న మూడు వేర్వేరు అగ్నిమాపక స్టేషన్ల ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మూడవ-అంతస్తులో ఉన్న అపార్ట్మెంట్లో చక చక వ్యాపిస్తున్న మంటలను పోరాడి అదుపుచేశారు. . మంటలు మిగతా ప్రాంతాన్నిచుట్టుముట్టక ముందే ప్రమాదానికి గురైన భవనం నుండి 60 మంది నివాసితులను అగ్నిమాపక దళం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఒక నివాసి దట్టంగా వెలువడిన పొగను పీల్చడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపకదళ సిబ్బంది ఐదు అంతస్థుల భవనంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిజ్వాలలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికి గాయపడలేదని అగ్నిమాపకదళ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు









