ఫర్వాణీయ భవనంలో ఒక అపార్ట్మెంట్ నుండి పొగ ..అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది
- January 19, 2018
కువైట్ : స్థానిక ఫర్వాణీయ అయిదు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ సమాచారం అందుకొన్న మూడు వేర్వేరు అగ్నిమాపక స్టేషన్ల ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మూడవ-అంతస్తులో ఉన్న అపార్ట్మెంట్లో చక చక వ్యాపిస్తున్న మంటలను పోరాడి అదుపుచేశారు. . మంటలు మిగతా ప్రాంతాన్నిచుట్టుముట్టక ముందే ప్రమాదానికి గురైన భవనం నుండి 60 మంది నివాసితులను అగ్నిమాపక దళం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఒక నివాసి దట్టంగా వెలువడిన పొగను పీల్చడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపకదళ సిబ్బంది ఐదు అంతస్థుల భవనంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిజ్వాలలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికి గాయపడలేదని అగ్నిమాపకదళ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









