ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్స్కు పేస్ జోడి
- January 20, 2018
ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ ఈవెంట్లో లియాండర్ పేస్, పురవ్ రాజా జోడి దూసుకెళ్లుతున్నది. ఈ జంట ఆ టోర్నీ ప్రీక్వార్టర్స్లోకి ప్రవేశించింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో పేస్-రాజా జోడి 7-6, 5-7, 7-6 స్కోర్ తేడాతో జేమీ ముర్రో-బ్రూనో సోరీస్ జంటపై గెలుపొందింది. సుమారు రెండు గంటల 54 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. తొలి సెట్లో నెగ్గిన పేజ్ జంట, ఆ తర్వాత రెండవ సెట్ను కోల్పోయారు. ఇక నిర్ణయాత్మక మూడవ సెట్ను అతికష్టంగా గెలుచుకున్నారు. తర్వాత మ్యాచ్లో పేస్ జోడి.. కొలంబియాకు చెందిన జువాన్ సెబాస్టియన్ కాబల్, రాబర్ట్ ఫరహాతో పోటీపడనున్నారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!