శరణార్ధుల సమస్యకు అసలు కారణాలను ఎదుర్కోవాలి - పిలుపునిచ్చిన కతార్
- November 22, 2015
శరణార్ధుల సమస్య ప్రపంచవ్యాప్త సవాలుగా పరిణమించిందని, దీని వెనుక గల అసలు కారణాలను కనుగొని, వానిని పరిష్కరించడం ద్వారా సమస్యను ఎదుర్కోవాలని కతార్ పిలుపునిచ్చింది. "మధ్యధరా పరివాహక ప్రాంతంలో అక్రమ వలసదారుల విషాదాలపై ప్రపంచ అవగాహన - సిరియా శరణార్ధులపై ప్రత్యెక ఉద్ఘాటన" అనే అంశంపై ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 70 వ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఐక్యరాజ్య సమితిలో కతార్ యొక్క శాశ్వత ప్రతినిధి హిజ్ హైనెస్ షేక్ అలియా అహ్మద్ బిన్త్ సైఫ్ అల్- థాని - కాందిసీకులకు రక్షణ నివ్వాలని, ఆశ్రయం పొందడానికి 1951 సంవత్సరపు శరణార్ధుల సదస్సు నియమాల ప్రకారం వారికి గల హక్కును గౌరవించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







