మూడు ఓడలలో దోహాను సందర్శించిన అంతర్జాతీయ పర్యాటకులు
- November 22, 2015
అరేబియా గల్ఫ్ పర్యటనలో ఉన్న మూడు వోడలలోని అంతర్జాతీయ పర్యాటకులు, గతవారం కతార్ ను సందర్శించారు. దోహా వోడరేవుకు విచ్చేసిన వారికి, ప్రఖ్యాత అరబిక్ కాఫీతో, సాంప్రదాయక అర్ధా ప్రదర్శనతో సాదర స్వాగతం లభించింది. సందర్శకులు కతార్ లో ప్రసిద్ధి చెందినా గద్ద జాతి పక్షితో ఫోటోలు దిగి మురిసిపోయారు. మిగతా పర్యటన పూర్తిచేయడానికి తిరిగి వెళ్లబోయే ముందు, కతార్ లోని ముఖ్య సందర్శనీయ స్థలాలను సందర్శించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







