ఒమాన్ శాంతి కాముకతే దానిని తీవ్రవాద రహితం చేసింది
- November 22, 2015
ఒమాన్ శాంతి కాముకత, భద్రత పై దృష్టిపెట్టడం, ప్రజలు మరియు వారిచే ఎన్నుకోబడిన ప్రభుత్వాల పట్ల గౌరవం, మరియు దాని అహింసా విధానం దేశాన్ని తీవ్రవాద రహితం చేసిందని పౌరులు, ప్రవాసీయులు కితాబిచ్చారు. ఇన్స్టిట్యుట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ మరియు గ్లోబల్ టెర్రరిజం డేటా బేస్ ఆఫ్ START వారి గణాంకాల ప్రకారం, 2014 సంవత్సరం లో వరుసగా మూడవసారి కూడా, తీవ్రవాద ప్రభావం కనిపించని దేశాలలో ఒమాన్ ఒకటిగా నిలిచిందని తెలియవచ్చింది. దేశంలో విభేదాలు ఉన్నప్పటికీ, వానిని పరిష్కరించడంలో శాంతికాముకునిగా సుల్తాన్ హిజ్ మెజెస్టీ కాబూస్ బిన్ సయీద్ వారి పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమయింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







