దావోస్లో చంద్రబాబు టీమ్ బిజీబిజీ.. పలు సంస్థలతో భేటీ
- January 22, 2018
ఏపీ సీఎం చంద్రబాబు.. దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జ్యూరిచ్లో పర్యటిస్తున్న చంద్రబాబు బృందం.. పయనీరింగ్ వెంచర్స్ చైర్మన్తో భేటీ అయ్యింది.. ఆ సంస్థకు చెందిన చైర్మన్ రోన్పాల్తో.. తొలి ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చించారు.. ఏపీలో వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలను చంద్రబాబు వివరించారు.. ప్రస్తుతం కుప్పం, నాందేడ్ల్లో పయనీరింగ్ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టమని చంద్రబాబు కోరనున్నారు.. ఈ పర్యటనలో సీఎం వెంట.. మంత్రులు యనమల, లోకేష్, అధికారులు ఉన్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు, బృందం పాల్గొననుంది.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







