దావోస్లో చంద్రబాబు టీమ్ బిజీబిజీ.. పలు సంస్థలతో భేటీ
- January 22, 2018
ఏపీ సీఎం చంద్రబాబు.. దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జ్యూరిచ్లో పర్యటిస్తున్న చంద్రబాబు బృందం.. పయనీరింగ్ వెంచర్స్ చైర్మన్తో భేటీ అయ్యింది.. ఆ సంస్థకు చెందిన చైర్మన్ రోన్పాల్తో.. తొలి ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చించారు.. ఏపీలో వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలను చంద్రబాబు వివరించారు.. ప్రస్తుతం కుప్పం, నాందేడ్ల్లో పయనీరింగ్ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టమని చంద్రబాబు కోరనున్నారు.. ఈ పర్యటనలో సీఎం వెంట.. మంత్రులు యనమల, లోకేష్, అధికారులు ఉన్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు, బృందం పాల్గొననుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







