దావోస్లో చంద్రబాబు టీమ్ బిజీబిజీ.. పలు సంస్థలతో భేటీ
- January 22, 2018
ఏపీ సీఎం చంద్రబాబు.. దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జ్యూరిచ్లో పర్యటిస్తున్న చంద్రబాబు బృందం.. పయనీరింగ్ వెంచర్స్ చైర్మన్తో భేటీ అయ్యింది.. ఆ సంస్థకు చెందిన చైర్మన్ రోన్పాల్తో.. తొలి ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చించారు.. ఏపీలో వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలను చంద్రబాబు వివరించారు.. ప్రస్తుతం కుప్పం, నాందేడ్ల్లో పయనీరింగ్ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టమని చంద్రబాబు కోరనున్నారు.. ఈ పర్యటనలో సీఎం వెంట.. మంత్రులు యనమల, లోకేష్, అధికారులు ఉన్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు, బృందం పాల్గొననుంది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!