నాగ్, వర్మల 'శపథం'..రెండో షెడ్యూల్
- January 22, 2018
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మన్మథుడు నాగ్ తో ఒక మూవీకి శ్రీకారం చుట్టాడు.. ఇప్పటికే హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ముంబైలో జరగనుంది.. త్వరలోనే చిత్ర యూనిట్ ముంబై వెళ్లనుంది.. ఈ మూవీకి శపథం అనే టైటిల్ ను,, రివెంజ్ కంప్లీట్స్ ట్యాగ్ లైన్ ను పెట్టాలని వర్మ భావిస్తున్నట్లు సమాచారం.నాగార్జున పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మైరా సరిన్ హీరోయిన్.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









