నాగ్, వర్మల 'శపథం'..రెండో షెడ్యూల్
- January 22, 2018
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మన్మథుడు నాగ్ తో ఒక మూవీకి శ్రీకారం చుట్టాడు.. ఇప్పటికే హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ముంబైలో జరగనుంది.. త్వరలోనే చిత్ర యూనిట్ ముంబై వెళ్లనుంది.. ఈ మూవీకి శపథం అనే టైటిల్ ను,, రివెంజ్ కంప్లీట్స్ ట్యాగ్ లైన్ ను పెట్టాలని వర్మ భావిస్తున్నట్లు సమాచారం.నాగార్జున పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మైరా సరిన్ హీరోయిన్.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







