నాగ్, వర్మల 'శపథం'..రెండో షెడ్యూల్
- January 22, 2018
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మన్మథుడు నాగ్ తో ఒక మూవీకి శ్రీకారం చుట్టాడు.. ఇప్పటికే హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ముంబైలో జరగనుంది.. త్వరలోనే చిత్ర యూనిట్ ముంబై వెళ్లనుంది.. ఈ మూవీకి శపథం అనే టైటిల్ ను,, రివెంజ్ కంప్లీట్స్ ట్యాగ్ లైన్ ను పెట్టాలని వర్మ భావిస్తున్నట్లు సమాచారం.నాగార్జున పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మైరా సరిన్ హీరోయిన్.
తాజా వార్తలు
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







