నాగ్, వర్మల 'శపథం'..రెండో షెడ్యూల్
- January 22, 2018
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మన్మథుడు నాగ్ తో ఒక మూవీకి శ్రీకారం చుట్టాడు.. ఇప్పటికే హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ముంబైలో జరగనుంది.. త్వరలోనే చిత్ర యూనిట్ ముంబై వెళ్లనుంది.. ఈ మూవీకి శపథం అనే టైటిల్ ను,, రివెంజ్ కంప్లీట్స్ ట్యాగ్ లైన్ ను పెట్టాలని వర్మ భావిస్తున్నట్లు సమాచారం.నాగార్జున పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మైరా సరిన్ హీరోయిన్.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో