వరల్డ్స్ మోస్ట్ ట్రెస్టెడ్ గవర్నమెంట్: యూఏఈ నెం.2
- January 23, 2018
వరల్డ్ ఎకనమిక్ పోరంలో, వరల్డ్స్ మోస్ట్ ట్రెస్టడ్ గవర్నమెంట్ విభాగంలో యూఏఈ నాలుగో స్థానం దక్కించుకుంది. పౌరులకి సంబంధించి ప్రభుత్వంపై నమ్మకం విషయంలో చైనా తర్వాత, యూఏఈ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. గవర్నమెంట్, ఎన్జీవోలు, మీడియా మరియు బిజినెస్ విభాగాలన్నీ కలుపుకుంటే నాలుగో స్థానం దక్కింది యూఏఈకి. మొదటి స్థానంలో చైనా నిలవగా, రెండో ఐఃస్థానంలో ఇండో నేసియా, ఆ తర్వాత మూడో స్థానంలో భారతదేశం నిలిచాయి. సెర్చ్ ఇంజిన్స్, సోషల్ మీడియా విఆగంలో ఆరు పాయింట్లు దక్కించుకుంది. యూఏఈ ఎంప్లాయీస్కి సంబంధించి ట్రస్ట్ 76 పాయింట్ల వద్ద మారకుండా ఉంది. గ్లోబల్ యావరేజ్ ఈ విభాగంలో 72 పాయింట్లు కావడం గమనించదగ్గ అంశం. ఎన్జీవో మరియు బిజినెస్ విభాగాల్లో ట్రస్ట్ 61 పాయింట్లు మరియు 68 పాయింట్లుగా ఉంది. 2018లో ట్రస్ట్ ఇండెక్స్ 66కి పెరిగింది, 2012లో ఇది 67 పాయింట్లుగా నమోదైంది. లీస్ట్ ట్రెస్టెడ్ కంట్రీ బ్రాండ్స్ విబాగంలో మెక్సికో, ఇండియా, బ్రెజిల్, చైనా నిలిచాయి. కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా ట్రెస్టెడ్ కంపెనీల విభాగంలో ముందున్నాయి. టెక్నాలజీ టాప్ ప్లేస్లో ఉంటే, ఎడ్యుకేషన్ రెండో స్థానంలో, ప్రొఫెషనల్ సర్వీసెస్ రెండో స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









