వరల్డ్స్ మోస్ట్ ట్రెస్టెడ్ గవర్నమెంట్: యూఏఈ నెం.2
- January 23, 2018
వరల్డ్ ఎకనమిక్ పోరంలో, వరల్డ్స్ మోస్ట్ ట్రెస్టడ్ గవర్నమెంట్ విభాగంలో యూఏఈ నాలుగో స్థానం దక్కించుకుంది. పౌరులకి సంబంధించి ప్రభుత్వంపై నమ్మకం విషయంలో చైనా తర్వాత, యూఏఈ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. గవర్నమెంట్, ఎన్జీవోలు, మీడియా మరియు బిజినెస్ విభాగాలన్నీ కలుపుకుంటే నాలుగో స్థానం దక్కింది యూఏఈకి. మొదటి స్థానంలో చైనా నిలవగా, రెండో ఐఃస్థానంలో ఇండో నేసియా, ఆ తర్వాత మూడో స్థానంలో భారతదేశం నిలిచాయి. సెర్చ్ ఇంజిన్స్, సోషల్ మీడియా విఆగంలో ఆరు పాయింట్లు దక్కించుకుంది. యూఏఈ ఎంప్లాయీస్కి సంబంధించి ట్రస్ట్ 76 పాయింట్ల వద్ద మారకుండా ఉంది. గ్లోబల్ యావరేజ్ ఈ విభాగంలో 72 పాయింట్లు కావడం గమనించదగ్గ అంశం. ఎన్జీవో మరియు బిజినెస్ విభాగాల్లో ట్రస్ట్ 61 పాయింట్లు మరియు 68 పాయింట్లుగా ఉంది. 2018లో ట్రస్ట్ ఇండెక్స్ 66కి పెరిగింది, 2012లో ఇది 67 పాయింట్లుగా నమోదైంది. లీస్ట్ ట్రెస్టెడ్ కంట్రీ బ్రాండ్స్ విబాగంలో మెక్సికో, ఇండియా, బ్రెజిల్, చైనా నిలిచాయి. కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా ట్రెస్టెడ్ కంపెనీల విభాగంలో ముందున్నాయి. టెక్నాలజీ టాప్ ప్లేస్లో ఉంటే, ఎడ్యుకేషన్ రెండో స్థానంలో, ప్రొఫెషనల్ సర్వీసెస్ రెండో స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







