వరల్డ్స్ మోస్ట్ ట్రెస్టెడ్ గవర్నమెంట్: యూఏఈ నెం.2
- January 23, 2018
వరల్డ్ ఎకనమిక్ పోరంలో, వరల్డ్స్ మోస్ట్ ట్రెస్టడ్ గవర్నమెంట్ విభాగంలో యూఏఈ నాలుగో స్థానం దక్కించుకుంది. పౌరులకి సంబంధించి ప్రభుత్వంపై నమ్మకం విషయంలో చైనా తర్వాత, యూఏఈ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. గవర్నమెంట్, ఎన్జీవోలు, మీడియా మరియు బిజినెస్ విభాగాలన్నీ కలుపుకుంటే నాలుగో స్థానం దక్కింది యూఏఈకి. మొదటి స్థానంలో చైనా నిలవగా, రెండో ఐఃస్థానంలో ఇండో నేసియా, ఆ తర్వాత మూడో స్థానంలో భారతదేశం నిలిచాయి. సెర్చ్ ఇంజిన్స్, సోషల్ మీడియా విఆగంలో ఆరు పాయింట్లు దక్కించుకుంది. యూఏఈ ఎంప్లాయీస్కి సంబంధించి ట్రస్ట్ 76 పాయింట్ల వద్ద మారకుండా ఉంది. గ్లోబల్ యావరేజ్ ఈ విభాగంలో 72 పాయింట్లు కావడం గమనించదగ్గ అంశం. ఎన్జీవో మరియు బిజినెస్ విభాగాల్లో ట్రస్ట్ 61 పాయింట్లు మరియు 68 పాయింట్లుగా ఉంది. 2018లో ట్రస్ట్ ఇండెక్స్ 66కి పెరిగింది, 2012లో ఇది 67 పాయింట్లుగా నమోదైంది. లీస్ట్ ట్రెస్టెడ్ కంట్రీ బ్రాండ్స్ విబాగంలో మెక్సికో, ఇండియా, బ్రెజిల్, చైనా నిలిచాయి. కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా ట్రెస్టెడ్ కంపెనీల విభాగంలో ముందున్నాయి. టెక్నాలజీ టాప్ ప్లేస్లో ఉంటే, ఎడ్యుకేషన్ రెండో స్థానంలో, ప్రొఫెషనల్ సర్వీసెస్ రెండో స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







