వాలెంటరీ అవార్డు గ్రహీతల్ని సన్మానించిన ప్రిన్సెస్ సబీకా
- January 23, 2018ప్రిన్సెస్ సబీకా బింట్ ఇబ్రహీమ్ అల్ ఖలీఫా (కింగ్ సతీమణి, సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్ ప్రెసిడెంట్), సెకెండ్ ఎడిషన్ షికా హెస్సా బింట్ సల్మాన్ అల్ ఖలీఫా అవార్డ్ విజేతల్ని సన్మానించారు. యూత్ వాలెంటరీ వర్క్ విభాగంలో వీరికి ఈ పురస్కారాలు దక్కాయి. ఈ సందర్భంగా ప్రిన్స్ సబీకా మాట్లాడుతూ, సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్, యువత వాలంటరీ ఇనీషియేటివ్స్, ప్రాజెక్ట్స్ బహ్రెయిన్ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయని చెప్పారు. లేట్ సికా హెస్సా సేవల్ని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. అవార్డ్స్ కమిటీ హెడ్, ఎస్సిడబ్ల్యు మెంబర్ షేకా హెస్సా బింట్ ఖలీఫా అల్ ఖలీఫా ఎఫర్ట్స్ని ఆమె అభినందించారు. పార్టిసిపేటింగ్ ప్రాజెక్ట్స్ని పెంచడం అభినందనీయమని షేకా హెస్సా బింట్ ఖలీఫా అల్ ఖలీఫా చెప్పారు.
తాజా వార్తలు
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి