వచ్చే శుక్రవారం ఖైతాన్, ఫర్వానియాలో తాగునీటి సరఫరాలో మార్పులు
- January 23, 2018కువైట్: సుభన్ లో తాగునీటి వ్యవస్థను క్రమబద్ధీకరించి సక్రమంగా నిర్వహించాల్సిన ప్రణాలికను విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ (ఎం ఇ డబ్ల్యూ ) సిద్ధం చేసింది. దీని ఫలితంగా శుక్రవారం రాత్రి 8 గంటల నుండి శనివారం ఉదయం 8 గంటల వరకు (12 గంటలు) ఖైతాన్, ఫర్వానియా, ఓమరియా, యర్మౌక్, ఖుర్తుబా, షహదా, జహ్రా మరియు సుర్రాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చు. మంచినీటి సరఫరాలో కాలానుగుణ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా, తక్కువస్థాయిలో తాగునీటి సరఫరా తాత్కాలికంగా ఉంటుంది, వాటర్ ఆపరేషన్ మరియు నిర్వహణ సహాయ నిర్వహణాధికారి ఖలీఫా అల్-ఫరూజీ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!