భారత గణతంత్ర దినోత్సవానికి హాజరుకానున్న ముఖ్యమైన ప్రముఖులు
- January 23, 2018ఢిల్లీ: 2018 గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈ ఏడాది వేడుకకు పది మంది ఆగేసియా దేశాల అధినేతలు హాజరుకానుండటంతో రక్షణ, భద్రతా చర్యల మీద అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్, వియత్నాం ప్రధాని గువెన్ గ్సువాన్ ఫుక్, మలేషియా ప్రధాని డాతో శ్రీ మహ్మద్ నజీబ్ బిన్ తున్ హజీ అబ్దుల్ రజాక్, థారులాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్ ఓ చా, మయన్మార్ స్టేట్ కౌన్సిల్ ఆంగ్ సాన్ సూ కీ, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటేర్ట్, బ్రూనై సుల్తాన్ థాంగ్లాన్ సిసౌలిత్, కాంబోడియా ప్రధాని హున్సెన్లు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..