భారత గణతంత్ర దినోత్సవానికి హాజరుకానున్న ముఖ్యమైన ప్రముఖులు
- January 23, 2018_1516774396.jpg)
ఢిల్లీ: 2018 గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈ ఏడాది వేడుకకు పది మంది ఆగేసియా దేశాల అధినేతలు హాజరుకానుండటంతో రక్షణ, భద్రతా చర్యల మీద అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్, వియత్నాం ప్రధాని గువెన్ గ్సువాన్ ఫుక్, మలేషియా ప్రధాని డాతో శ్రీ మహ్మద్ నజీబ్ బిన్ తున్ హజీ అబ్దుల్ రజాక్, థారులాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్ ఓ చా, మయన్మార్ స్టేట్ కౌన్సిల్ ఆంగ్ సాన్ సూ కీ, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటేర్ట్, బ్రూనై సుల్తాన్ థాంగ్లాన్ సిసౌలిత్, కాంబోడియా ప్రధాని హున్సెన్లు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!