భారత గణతంత్ర దినోత్సవానికి హాజరుకానున్న ముఖ్యమైన ప్రముఖులు

- January 23, 2018 , by Maagulf
భారత గణతంత్ర దినోత్సవానికి హాజరుకానున్న ముఖ్యమైన  ప్రముఖులు

ఢిల్లీ: 2018 గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈ ఏడాది వేడుకకు పది మంది ఆగేసియా దేశాల అధినేతలు హాజరుకానుండటంతో రక్షణ, భద్రతా చర్యల మీద అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, సింగపూర్‌ ప్రధాని లీ సైన్‌ లూంగ్‌, వియత్నాం ప్రధాని గువెన్‌ గ్సువాన్‌ ఫుక్‌, మలేషియా ప్రధాని డాతో శ్రీ మహ్మద్‌ నజీబ్‌ బిన్‌ తున్‌ హజీ అబ్దుల్‌ రజాక్‌, థారులాండ్‌ ప్రధాని జనరల్‌ ప్రయూత్‌ చాన్‌ ఓ చా, మయన్మార్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆంగ్‌ సాన్‌ సూ కీ, ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటేర్ట్‌, బ్రూనై సుల్తాన్‌ థాంగ్‌లాన్‌ సిసౌలిత్‌, కాంబోడియా ప్రధాని హున్‌సెన్‌లు హాజరుకానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com