కత్తి పోట్లు: మస్కట్లో ఒకరి పరిస్థితి విషమం
- January 24, 2018
మస్కట్: ఒమన్ పౌరుడొకరు కత్తి పోట్లకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు అతన్ని కత్తితో పొడిచినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఈ కత్తి పోట్లకు దారి తీసినట్లు తెలియవస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిసి మూడో వ్యక్తిని కత్తితో పొడిచారు. సీబ్లోని అల్ యుసుఫ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో, అతన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







