కత్తి పోట్లు: మస్కట్లో ఒకరి పరిస్థితి విషమం
- January 24, 2018
మస్కట్: ఒమన్ పౌరుడొకరు కత్తి పోట్లకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు అతన్ని కత్తితో పొడిచినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఈ కత్తి పోట్లకు దారి తీసినట్లు తెలియవస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిసి మూడో వ్యక్తిని కత్తితో పొడిచారు. సీబ్లోని అల్ యుసుఫ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో, అతన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









