కత్తి పోట్లు: మస్కట్లో ఒకరి పరిస్థితి విషమం
- January 24, 2018
మస్కట్: ఒమన్ పౌరుడొకరు కత్తి పోట్లకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు అతన్ని కత్తితో పొడిచినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఈ కత్తి పోట్లకు దారి తీసినట్లు తెలియవస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిసి మూడో వ్యక్తిని కత్తితో పొడిచారు. సీబ్లోని అల్ యుసుఫ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో, అతన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!









