ఆనంద్మహీంద్రాతో మంత్రి కేటీఆర్ భేటీ
- January 25, 2018
దావోస్: మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా, సీఈవో సీపీ గుర్నానితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వరంగల్లో టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా కేటీఆర్ కు తెలిపారు. టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆనంద్ మహీంద్రాకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్.. ఎయిర్ ఏసియా, నోవార్టిస్, మిత్సుబిషి, హ్యూలెట్ ప్యాకర్డ్ (హెచ్పీ), హిటాచీ, ఫవద్ అల్గానిమ్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ తదితర ప్రముఖ కంపెనీల ప్రముఖులతో ఇప్పటికే సమావేశమైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







