దుబాయిలో ఇకపై నకిలీ వస్తువులుండవు
- November 23, 2015
దుబాయిలో నకిలీ వస్తువుల చలమణీ ని నిరోధించడానికి, వినియోగదారులు అసలైన వస్తువులను కొనగాలిగేలా హామీ ఇవ్వడానికి దుబాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డిపార్ట్మెంట్ (DED) వారు వాణిజ్యాన్ని ప్రభుత్వాన్ని అనుసంధానించడానికి, 'ఇంట లేక్చ్యువాల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అడ్వైసరీ బోర్డు' ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. నకిలీలకు, ట్రేడ్ మార్క్ అతిక్రమణలకు వ్యతిరేకంగా పోరాటంలో ఇటీవల దుబాయి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారు పది అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన 4,00,000 దిర్హాం ల విలువ గల వస్తువులను, ఎగుమతి అవడానికి కాస్త ముందుగా పట్టుకున్న సంగతి విదితమే; ఈ నేపధ్యంలో IPPAB, మేధో సంపత్తిని రక్షించడానికి తమ ప్రయత్నాలను ఏకీకృతం చేసే ఒక వ్యవస్థ అని DED, CCCP యొక్క ఎగ్జిక్యుటివ్ డైరక్టర్ మహమ్మద్ రషీద్ అలీ లూతా తెలిపారు.
తాజా వార్తలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ







