సింగపూర్ కి బయలుదేరిన ప్రధాని మోడీ..!!
- November 23, 2015
ప్రధాని నరేంద్ర మోదీ తన మలేషియా పర్యటనను ముగించుకుని సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఆయన మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి సింగపూర్కు బయలుదేరారు. సింగపూర్లో ఆయన రెండురోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సింగపూర్ ప్రధాన మంత్రితోపాటు పలువురు మంత్రులతో చర్చించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్, మేక్ ఇన్ ఇండియా వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. కాగా అంతకు ముందు ఆయన మలేషియా పర్యటనలో ఉండగా మలేషియా-భారతదేశ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







