సింగపూర్ కి బయలుదేరిన ప్రధాని మోడీ..!!
- November 23, 2015
ప్రధాని నరేంద్ర మోదీ తన మలేషియా పర్యటనను ముగించుకుని సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఆయన మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి సింగపూర్కు బయలుదేరారు. సింగపూర్లో ఆయన రెండురోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సింగపూర్ ప్రధాన మంత్రితోపాటు పలువురు మంత్రులతో చర్చించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్, మేక్ ఇన్ ఇండియా వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. కాగా అంతకు ముందు ఆయన మలేషియా పర్యటనలో ఉండగా మలేషియా-భారతదేశ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!







