దుబాయిలో ఇకపై నకిలీ వస్తువులుండవు
- November 23, 2015
దుబాయిలో నకిలీ వస్తువుల చలమణీ ని నిరోధించడానికి, వినియోగదారులు అసలైన వస్తువులను కొనగాలిగేలా హామీ ఇవ్వడానికి దుబాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డిపార్ట్మెంట్ (DED) వారు వాణిజ్యాన్ని ప్రభుత్వాన్ని అనుసంధానించడానికి, 'ఇంట లేక్చ్యువాల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అడ్వైసరీ బోర్డు' ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. నకిలీలకు, ట్రేడ్ మార్క్ అతిక్రమణలకు వ్యతిరేకంగా పోరాటంలో ఇటీవల దుబాయి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారు పది అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన 4,00,000 దిర్హాం ల విలువ గల వస్తువులను, ఎగుమతి అవడానికి కాస్త ముందుగా పట్టుకున్న సంగతి విదితమే; ఈ నేపధ్యంలో IPPAB, మేధో సంపత్తిని రక్షించడానికి తమ ప్రయత్నాలను ఏకీకృతం చేసే ఒక వ్యవస్థ అని DED, CCCP యొక్క ఎగ్జిక్యుటివ్ డైరక్టర్ మహమ్మద్ రషీద్ అలీ లూతా తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







