మతి స్థిమితం కోల్పోవడంతో ఓ పౌరుడు పలువురిపై దాడి
- January 26, 2018
కువైట్ : మనస్సు ఓ సున్నితమైన అద్దం వంటిది...పాపం ఆ పౌరుని మనస్సు ఏ విధంగా చలించిందో తెలియదు. ఆకస్మికంగా పిచ్చివాడిగా మారిపోయాడు..ఆ పరిస్థితిలో పలువురిపై దాడి చేసాడు. ఒక తెలియని ఉద్రేకంతో ఉన్మాది మాదిరిగా మారి ఒక వృద్ధ మహిళపై దాడి చేశాడు. అనంతరం కో ఆప్ వద్ద ఒక మంగలి దుకాణం కిటికీలను ధ్వంసం చేశాడు. గాయపడిన వృద్ధురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోనికి తీసుకొని చికిత్స నిమిత్తం మానసిక వైద్యశాలకు తరలించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









