మతి స్థిమితం కోల్పోవడంతో ఓ పౌరుడు పలువురిపై దాడి
- January 26, 2018కువైట్ : మనస్సు ఓ సున్నితమైన అద్దం వంటిది...పాపం ఆ పౌరుని మనస్సు ఏ విధంగా చలించిందో తెలియదు. ఆకస్మికంగా పిచ్చివాడిగా మారిపోయాడు..ఆ పరిస్థితిలో పలువురిపై దాడి చేసాడు. ఒక తెలియని ఉద్రేకంతో ఉన్మాది మాదిరిగా మారి ఒక వృద్ధ మహిళపై దాడి చేశాడు. అనంతరం కో ఆప్ వద్ద ఒక మంగలి దుకాణం కిటికీలను ధ్వంసం చేశాడు. గాయపడిన వృద్ధురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోనికి తీసుకొని చికిత్స నిమిత్తం మానసిక వైద్యశాలకు తరలించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి
- పతంజలికి మరో షాక్.. 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్
- హైదరాబాద్లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్
- బాలాకోట్ దాడుల విషయం పాక్ కే ముందు చెప్పాం..చాటుమాటు వ్యవహారాలు నేను చేయను: మోడీ
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!