40 మిలియన్ల సౌదీ రియళ్ళ కుంభకోణంలో ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు
- January 27, 2018
రియాద్ : రియాద్ సమీపంలోని విల్లా వెస్ట్ లో ఒక ప్రధాన ఆర్థిక మోసం 40 మిలియన్ల సౌదీ రియళ్ళ కుంభకోణంలో ఐదుగురు సభ్యుల ముఠాని రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ముగ్గురు సౌదీ జాతీయులు, ఒక యెమెన్ దేశస్థుడు, ఒక ఎరిట్రియన్ ఉన్నారు. రియాద్ కు చెందిన ఒక నివాస గృహంలో నాలుగు కార్డ్బోర్డ్ పెట్టెల్లో దాచి ఉంచిన డబ్బు మొత్తం 40 మిలియన్ల సౌదీ రియళ్ళ ఉన్నాయని పోలీసులు భావించారు, కాని వారి వద్ద కేవలం12,000 సౌదీ రియళ్ళ మాత్రమే కలిగి ఉన్నారని కనుగొన్నారు, ఇది కార్డుబోర్డు ముక్కలలో పంపిణీ చేయబడింది, అదే విధంగా బ్యాంక్ లో నగదురూపంలో ఉంచబడింది. అక్రమ బహిష్కృతులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న భద్రతా తనిఖీలో ఒక మోసపూరిత వ్యవహారంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు 40 మిలియన్ సౌదీ రియళ్ళ కలిగిన బాక్సులతో పట్టుకొన్నారు. వాటిని బ్యాంకులలో మార్చి డాలర్ లను కొనుగోలు చేయాలనీ పన్నాగం పన్నారని tచెప్పారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత









