40 మిలియన్ల సౌదీ రియళ్ళ కుంభకోణంలో ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు
- January 27, 2018
రియాద్ : రియాద్ సమీపంలోని విల్లా వెస్ట్ లో ఒక ప్రధాన ఆర్థిక మోసం 40 మిలియన్ల సౌదీ రియళ్ళ కుంభకోణంలో ఐదుగురు సభ్యుల ముఠాని రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ముగ్గురు సౌదీ జాతీయులు, ఒక యెమెన్ దేశస్థుడు, ఒక ఎరిట్రియన్ ఉన్నారు. రియాద్ కు చెందిన ఒక నివాస గృహంలో నాలుగు కార్డ్బోర్డ్ పెట్టెల్లో దాచి ఉంచిన డబ్బు మొత్తం 40 మిలియన్ల సౌదీ రియళ్ళ ఉన్నాయని పోలీసులు భావించారు, కాని వారి వద్ద కేవలం12,000 సౌదీ రియళ్ళ మాత్రమే కలిగి ఉన్నారని కనుగొన్నారు, ఇది కార్డుబోర్డు ముక్కలలో పంపిణీ చేయబడింది, అదే విధంగా బ్యాంక్ లో నగదురూపంలో ఉంచబడింది. అక్రమ బహిష్కృతులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న భద్రతా తనిఖీలో ఒక మోసపూరిత వ్యవహారంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు 40 మిలియన్ సౌదీ రియళ్ళ కలిగిన బాక్సులతో పట్టుకొన్నారు. వాటిని బ్యాంకులలో మార్చి డాలర్ లను కొనుగోలు చేయాలనీ పన్నాగం పన్నారని tచెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







