రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సూర్యుడు!
- January 28, 2018
ఆంధ్రప్రదేశ్ వాసులంతా సూర్యారాధనను.. తమ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతీరోజూ ఉదయాన్నే కాసేపు ఎండలో గడిపితే హాస్పిటల్కు వెళ్లే పని ఉండదన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సూర్యారాధానలో చంద్రబాబు పాల్గొన్నారు. సూర్యుడినే రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా మార్చుకున్నారు. సర్వమతాల్లో సూర్యుడికి ఉన్న ప్రాధాన్యతను మత పెద్దలతో సభలో వివరించారు. సూర్యుడికి ఆర్ఘ్య ప్రదానం చేశారు చంద్రబాబు. విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









