రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సూర్యుడు!
- January 28, 2018
ఆంధ్రప్రదేశ్ వాసులంతా సూర్యారాధనను.. తమ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతీరోజూ ఉదయాన్నే కాసేపు ఎండలో గడిపితే హాస్పిటల్కు వెళ్లే పని ఉండదన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సూర్యారాధానలో చంద్రబాబు పాల్గొన్నారు. సూర్యుడినే రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా మార్చుకున్నారు. సర్వమతాల్లో సూర్యుడికి ఉన్న ప్రాధాన్యతను మత పెద్దలతో సభలో వివరించారు. సూర్యుడికి ఆర్ఘ్య ప్రదానం చేశారు చంద్రబాబు. విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







