జల్లికట్టులో పాల్గనడానికి 500 ఎద్దులు
- January 28, 2018
చెన్నై : తమిళనాడులో కోయంబత్తూరులో సాంప్రదాయకమైన ఆట జల్లికట్టును ఆదివారం జిల్లా పరిపాలన, ఓంకార్ పౌండేషన్, తమిళనాడు జల్లికట్టు ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. శనివారానికి మొత్తం 500 ఎద్దులు, 750 ఎద్దు టామర్లు ఈ కార్యక్రమంలో పాల్గనడానికి నమోదు చేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ టి.ఎన్ హరిహరన్, చెట్టిపాలయంలోని ఎల్ అండ్ టి బైపాస్ రోడ్ సమీపంలో జల్లికాట్టు గ్రౌండ్ ను పరిశీలించి, ఎద్దుల మరియు టామర్ల ఆరోగ్యం గురించి ప్రశ్నించారు. జల్లికట్టు గురించి సీనియర్ పోలీసు అధికారితో పాటు ఇతర శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









