జల్లికట్టులో పాల్గనడానికి 500 ఎద్దులు
- January 28, 2018
చెన్నై : తమిళనాడులో కోయంబత్తూరులో సాంప్రదాయకమైన ఆట జల్లికట్టును ఆదివారం జిల్లా పరిపాలన, ఓంకార్ పౌండేషన్, తమిళనాడు జల్లికట్టు ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. శనివారానికి మొత్తం 500 ఎద్దులు, 750 ఎద్దు టామర్లు ఈ కార్యక్రమంలో పాల్గనడానికి నమోదు చేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ టి.ఎన్ హరిహరన్, చెట్టిపాలయంలోని ఎల్ అండ్ టి బైపాస్ రోడ్ సమీపంలో జల్లికాట్టు గ్రౌండ్ ను పరిశీలించి, ఎద్దుల మరియు టామర్ల ఆరోగ్యం గురించి ప్రశ్నించారు. జల్లికట్టు గురించి సీనియర్ పోలీసు అధికారితో పాటు ఇతర శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







