జల్లికట్టులో పాల్గనడానికి 500 ఎద్దులు

- January 28, 2018 , by Maagulf
జల్లికట్టులో పాల్గనడానికి 500 ఎద్దులు

చెన్నై : తమిళనాడులో కోయంబత్తూరులో సాంప్రదాయకమైన ఆట జల్లికట్టును ఆదివారం జిల్లా పరిపాలన, ఓంకార్‌ పౌండేషన్‌, తమిళనాడు జల్లికట్టు ఫెడరేషన్‌ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. శనివారానికి మొత్తం 500 ఎద్దులు, 750 ఎద్దు టామర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గనడానికి నమోదు చేసుకున్నాయి. జిల్లా కలెక్టర్‌ టి.ఎన్‌ హరిహరన్‌, చెట్టిపాలయంలోని ఎల్‌ అండ్‌ టి బైపాస్‌ రోడ్‌ సమీపంలో జల్లికాట్టు గ్రౌండ్‌ ను పరిశీలించి, ఎద్దుల మరియు టామర్ల ఆరోగ్యం గురించి ప్రశ్నించారు. జల్లికట్టు గురించి సీనియర్‌ పోలీసు అధికారితో పాటు ఇతర శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com