జల్లికట్టులో పాల్గనడానికి 500 ఎద్దులు
- January 28, 2018
చెన్నై : తమిళనాడులో కోయంబత్తూరులో సాంప్రదాయకమైన ఆట జల్లికట్టును ఆదివారం జిల్లా పరిపాలన, ఓంకార్ పౌండేషన్, తమిళనాడు జల్లికట్టు ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. శనివారానికి మొత్తం 500 ఎద్దులు, 750 ఎద్దు టామర్లు ఈ కార్యక్రమంలో పాల్గనడానికి నమోదు చేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ టి.ఎన్ హరిహరన్, చెట్టిపాలయంలోని ఎల్ అండ్ టి బైపాస్ రోడ్ సమీపంలో జల్లికాట్టు గ్రౌండ్ ను పరిశీలించి, ఎద్దుల మరియు టామర్ల ఆరోగ్యం గురించి ప్రశ్నించారు. జల్లికట్టు గురించి సీనియర్ పోలీసు అధికారితో పాటు ఇతర శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి