తెలంగాణకు భారీగా ప్రవాస నిధులు
- January 28, 2018
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. రూ.3500కోట్ల పెట్టుబడులపై సంతకాలు చేశారు. యుఎఇలో పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్రంజన్ పెట్టుబడులపై సంతకాలు చేశారు. మూడు మెగా ప్రాజెక్టులపై ఈ సంతకాలు జరిగాయి.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









