తెలంగాణకు భారీగా ప్రవాస నిధులు
- January 28, 2018
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. రూ.3500కోట్ల పెట్టుబడులపై సంతకాలు చేశారు. యుఎఇలో పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్రంజన్ పెట్టుబడులపై సంతకాలు చేశారు. మూడు మెగా ప్రాజెక్టులపై ఈ సంతకాలు జరిగాయి.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







