తెలంగాణకు భారీగా ప్రవాస నిధులు
- January 28, 2018
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. రూ.3500కోట్ల పెట్టుబడులపై సంతకాలు చేశారు. యుఎఇలో పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్రంజన్ పెట్టుబడులపై సంతకాలు చేశారు. మూడు మెగా ప్రాజెక్టులపై ఈ సంతకాలు జరిగాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







