2 టెండర్లను జారీ చేసిన బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ
- January 29, 2018
మనామా: బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ, రెండు కొత్త టెండర్లను ఫార్మసీ మరియు కన్వీనియెన్స్, టొబాకో, న్యూస్ (సిటిఎన్) ప్రొవైడర్స్ కోసం జారీ చేసింది. కొత్త ప్యాసింజర్ టర్మినల్ భవనంలో వీటి ఏర్పాటుకు సంబంధించి టెండర్లను జారీ చేసింది బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ మరియు మేనేజింగ్ బాడీ బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ (బిఎసి). కొత్త ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ని 1.1 బిలియన్ డాలర్లతో మోడర్నైజేషన్లో భాగంగా నిర్మిస్తున్నారు. ఫార్మసీ టెండర్, ఒక ప్యాకేజీలో రెండు యూనిట్స్తో జారీ చేశారు. సిటిఎన్ టెండర్లో నాలుగు ప్యాకేజీలు, ఒక్కోదాంట్లో ఒక్కో యూనిట్ ఉంది. టెండర్లు నాన్ ఎక్స్క్లూజివ్ న్సెషన్స్తో గ్రాంట్ చేయబడతాయి. బిఎసి చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అయ్మాన్ జినాల్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్లో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అని అన్నారు. బహ్రెయిన్ ప్రపంచంలోని వివిధ దేశాలకు గేట్ వేగా మార్చే క్రమంలో ఈ విస్తరణ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







