2 టెండర్లను జారీ చేసిన బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ
- January 29, 2018
మనామా: బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ, రెండు కొత్త టెండర్లను ఫార్మసీ మరియు కన్వీనియెన్స్, టొబాకో, న్యూస్ (సిటిఎన్) ప్రొవైడర్స్ కోసం జారీ చేసింది. కొత్త ప్యాసింజర్ టర్మినల్ భవనంలో వీటి ఏర్పాటుకు సంబంధించి టెండర్లను జారీ చేసింది బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ మరియు మేనేజింగ్ బాడీ బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ (బిఎసి). కొత్త ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ని 1.1 బిలియన్ డాలర్లతో మోడర్నైజేషన్లో భాగంగా నిర్మిస్తున్నారు. ఫార్మసీ టెండర్, ఒక ప్యాకేజీలో రెండు యూనిట్స్తో జారీ చేశారు. సిటిఎన్ టెండర్లో నాలుగు ప్యాకేజీలు, ఒక్కోదాంట్లో ఒక్కో యూనిట్ ఉంది. టెండర్లు నాన్ ఎక్స్క్లూజివ్ న్సెషన్స్తో గ్రాంట్ చేయబడతాయి. బిఎసి చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అయ్మాన్ జినాల్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్లో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అని అన్నారు. బహ్రెయిన్ ప్రపంచంలోని వివిధ దేశాలకు గేట్ వేగా మార్చే క్రమంలో ఈ విస్తరణ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







