దండుపాళ్యం సిరీస్ మూవీ దర్శకుడు, శర్వానంద్ కంబినేషన్లో వస్తున్న చిత్రం
- January 29, 2018
కన్నడంలో దండుపాళ్యం సిరీస్ మూవీలకు దర్శకత్వం వహించిన శ్రీనివాసరాజుతో యంగ్ హీరో శర్వానంద్ కొత్త మూవీ చేయనున్నాడు.. విలక్షణ కథా చిత్రాలను రూపొందించి అందర్ని ఆకర్షించిన శ్రీనివాసరాజు ఇటీవలే శర్వాని కలసి ఒక కథ వినిపించాడు.. ఇంతవరకూ ఇటువంటి పాత్రను చేయకపోవడంతో మరోమాట లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వా..ప్రస్తుతం శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా .. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలు చేస్తున్నాడు.. ఈ రెండు మూవీలు పూర్తి అయిన తర్వాత ఈ కొత్త మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నట్లు టాక్..
తాజా వార్తలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్







