దండుపాళ్యం సిరీస్ మూవీ దర్శకుడు, శర్వానంద్ కంబినేషన్లో వస్తున్న చిత్రం
- January 29, 2018
కన్నడంలో దండుపాళ్యం సిరీస్ మూవీలకు దర్శకత్వం వహించిన శ్రీనివాసరాజుతో యంగ్ హీరో శర్వానంద్ కొత్త మూవీ చేయనున్నాడు.. విలక్షణ కథా చిత్రాలను రూపొందించి అందర్ని ఆకర్షించిన శ్రీనివాసరాజు ఇటీవలే శర్వాని కలసి ఒక కథ వినిపించాడు.. ఇంతవరకూ ఇటువంటి పాత్రను చేయకపోవడంతో మరోమాట లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వా..ప్రస్తుతం శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా .. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలు చేస్తున్నాడు.. ఈ రెండు మూవీలు పూర్తి అయిన తర్వాత ఈ కొత్త మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నట్లు టాక్..
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









