దండుపాళ్యం సిరీస్ మూవీ దర్శకుడు, శర్వానంద్ కంబినేషన్లో వస్తున్న చిత్రం
- January 29, 2018
కన్నడంలో దండుపాళ్యం సిరీస్ మూవీలకు దర్శకత్వం వహించిన శ్రీనివాసరాజుతో యంగ్ హీరో శర్వానంద్ కొత్త మూవీ చేయనున్నాడు.. విలక్షణ కథా చిత్రాలను రూపొందించి అందర్ని ఆకర్షించిన శ్రీనివాసరాజు ఇటీవలే శర్వాని కలసి ఒక కథ వినిపించాడు.. ఇంతవరకూ ఇటువంటి పాత్రను చేయకపోవడంతో మరోమాట లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వా..ప్రస్తుతం శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా .. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలు చేస్తున్నాడు.. ఈ రెండు మూవీలు పూర్తి అయిన తర్వాత ఈ కొత్త మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నట్లు టాక్..
తాజా వార్తలు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







