నకిలీ సోషల్ మీడియా ఖాతాలు - హెచ్చరించిన కతార్ అమెరికా రాయబార కార్యాలయం
- November 24, 2015
ప్రజల వద్ద నుండి అన్యాయంగా డబ్బు గుంజడానికి, తమ కతార్ లో అమెరికా రాయబారి పేరున చలామణీలో ఉన్న నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆమె పేరుమీద లింక్డ్ ఇన్ నెట్ వర్కింగ్ సైట్ లో నడపబడుతున్న ఖాతాను గూర్చి రాయబారి దానా షెల్ల్ స్మిత్ హెచ్చరించారు. తన పేరుమీద ఉన్న ఖాతా నుండి ఉద్యోగ ప్రకటన, అందుకై డబ్బు చెల్లించాలని నిబంధన ఉన్నట్టైతే అది మోసపురితమని, అమకు అసలు లింక్డ్ ఇన్ ఖాతాయే లేదని, తాము ఎప్పుడూ అభ్యర్ధులను డబ్బు చెల్లించమని అడగబోమని, ఆమె 10,000 మంది అనుసరిస్తున్న తన అసలైన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







