మవసలాత్ ట్యాక్సీ ధరల తగ్గింపు
- January 31, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలత్), కొత్త ట్యాక్సీ ధరల్ని ప్రకటించింది. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. మవసలాత్ వెల్లడించిన వివరాల ప్రకారం, 1 ఒమన్ రియాల్తో మీటర్ సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇది పగటిపూట ధర. రాత్రి వేళల్లో ఈ ధర 1.3గా ఉంటుంది. ప్రతి కిలోమీటర్కి 200 బైజా అదనంగా తొలి 30 కిలోమీటర్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది. పగలు, మరియు రాత్రి బుకింగ్ ఫీజు 500 బైజాస్గా నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాక్సీలు మాల్స్ వద్ద అందుబాటులో ఉంటాయి. ప్రమోషనల్ పీరియడ్లో భాగంగా ట్యాక్సీ ఫేర్స్ జనవరి 31 వరకు, 1.2 ఒమన్ రియాల్స్తో రుసుములు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!









