మవసలాత్ ట్యాక్సీ ధరల తగ్గింపు
- January 31, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలత్), కొత్త ట్యాక్సీ ధరల్ని ప్రకటించింది. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. మవసలాత్ వెల్లడించిన వివరాల ప్రకారం, 1 ఒమన్ రియాల్తో మీటర్ సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇది పగటిపూట ధర. రాత్రి వేళల్లో ఈ ధర 1.3గా ఉంటుంది. ప్రతి కిలోమీటర్కి 200 బైజా అదనంగా తొలి 30 కిలోమీటర్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది. పగలు, మరియు రాత్రి బుకింగ్ ఫీజు 500 బైజాస్గా నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాక్సీలు మాల్స్ వద్ద అందుబాటులో ఉంటాయి. ప్రమోషనల్ పీరియడ్లో భాగంగా ట్యాక్సీ ఫేర్స్ జనవరి 31 వరకు, 1.2 ఒమన్ రియాల్స్తో రుసుములు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి