మవసలాత్ ట్యాక్సీ ధరల తగ్గింపు
- January 31, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలత్), కొత్త ట్యాక్సీ ధరల్ని ప్రకటించింది. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. మవసలాత్ వెల్లడించిన వివరాల ప్రకారం, 1 ఒమన్ రియాల్తో మీటర్ సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇది పగటిపూట ధర. రాత్రి వేళల్లో ఈ ధర 1.3గా ఉంటుంది. ప్రతి కిలోమీటర్కి 200 బైజా అదనంగా తొలి 30 కిలోమీటర్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది. పగలు, మరియు రాత్రి బుకింగ్ ఫీజు 500 బైజాస్గా నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాక్సీలు మాల్స్ వద్ద అందుబాటులో ఉంటాయి. ప్రమోషనల్ పీరియడ్లో భాగంగా ట్యాక్సీ ఫేర్స్ జనవరి 31 వరకు, 1.2 ఒమన్ రియాల్స్తో రుసుములు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







